Download Now Banner

This browser does not support the video element.

విజయవాడలో డయేరియా బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి నారాయణ

India | Sep 11, 2025
విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా మెడికల్ క్యాంపును రాష్ట్ర పొరపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గురువారం ఉదయం 11 గంటల సమయంలో సందర్శించారు. డయేరియా బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us