Install App
sircillanews
This browser does not support the video element.
సిరిసిల్ల: పోతిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
Sircilla, Rajanna Sircilla | Sep 2, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించి రిజిస్టర్ను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!