Download Now Banner

This browser does not support the video element.

ఆత్మకూరు: నాగులపాడులో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించిన జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమార్

Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, నాగులపాడులో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంపై సలహాలు, సూచనలు తెలియజేశారు. రసాయనాలు అధికంగా వాడవద్దని ఇలా చేస్తే నేల, ప్రకృతి కలుషితమవుతాయని తెలియజేశారు. ప్రభుత్వ పరంగా రైతులకు అందిస్తున్న రాయితీలు, పథకాలను వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us