Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: గుత్తిలో SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్

Guntakal, Anantapur | Aug 22, 2025
విద్యా రంగ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ డిమాండ్ చేశారు. గుత్తిలో శుక్రవారం ఈనెల 25న ఎస్ఎఫ్ఐ తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వెంటనే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలన్నారు. ఈ ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us