Download Now Banner

This browser does not support the video element.

కదిరిలోని హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి

Kadiri, Sri Sathyasai | Aug 25, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని కొండపాలెం వద్ద గల హంద్రీనీవా సుజల స్రవంతి కాలువను సోమవారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు పరిశీలించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను పూర్తి చేసిందని తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us