Download Now Banner

This browser does not support the video element.

మచిలీపట్నం లో క్యాన్సర్ రోగికి అరుదైన శస్త్ర చికిత్స

Machilipatnam South, Krishna | Sep 9, 2025
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రొమ్ము క్యాన్సర్ రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. సీనియర్ సర్జన్లు డాక్టర్ భరత్ సింగ్ నాయక్, డాక్టర్ ఎస్. ఎస్. ఎన్. మౌనిక, జూనియర్ సర్జన్లు డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ఇందిర బృందం ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ఆశాలత వైద్యులను అభినందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us