Download Now Banner

This browser does not support the video element.

అన్నవరంలో క్షేత్రపాలక రాములవారికి రెండు కేజీల 340 గ్రాములు వెండితో మకర తోరణం అందించిన వ్రత పురోహితులు

Prathipadu, Kakinada | Jun 12, 2025
అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల వారి ఆలయానికి మకర తోరణాన్ని వ్రత పురోహితులు సంఘం గురువారం అందించింది. రెండు కిలోల 345 గ్రాములు వెండితో తయారుచేసిన మకర తోరణాన్ని ఆలయబో సుబ్బారావుకు వ్రత పురోహిత సూపర్వైజర్లు 40 మంది కలిసి చేయించినట్లుగా తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us