Download Now Banner

This browser does not support the video element.

మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై బహిరంగంగా మద్యం సేవించిన వారిపై చర్యలు : నగరి అర్బన్ ఇన్స్పెక్టర్ విక్రమ్

Chittoor Urban, Chittoor | Aug 22, 2025
చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు నగిరి సబ్ డివిజన్ డిఎస్పి సయ్యద్ మొహమ్మద్ పర్యవేక్షణలో నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ఓపెన్ డ్రింకింగ్ పై ప్రత్యేకత నిర్వహించారు గత వారం రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో 26 మంది వ్యక్తులు పట్టు పడగా వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు అందులో మద్యం సేవించి వాహనాలు నడిపిన పదిమందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున లక్ష రూపాయలు జరిమానా అలాగే బహిరంగంగా మద్యం సేవించిన 16 మందికి 16 వేల రూపాయల జరిమానా విధించబడ్డాయి
Read More News
T & CPrivacy PolicyContact Us