Download Now Banner

This browser does not support the video element.

ఫరూక్ నగర్: షాద్నగర్ పట్టణంలో జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గాల బీజేపీ ముఖ్య నాయకుల... ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్ణాటక ఎమ్మెల్యే

Farooqnagar, Rangareddy | Apr 22, 2024
షాద్నగర్ పట్టణంలో జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గాల బీజేపీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ కుమార్ పాటిల్ హాజరయ్యారు. గత పది ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us