Download Now Banner

This browser does not support the video element.

కోదండరామస్వామి దేవాలయాన్ని ఆధునికరించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి విన్నవించిన టిడిపి నాయకులు సప్తగిరి

Chittoor Urban, Chittoor | Sep 12, 2025
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహర్లాల్ ను శుక్రవారం సచివాలయంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనం పల్లి మండలం లో ఉన్న కోదండ రామస్వామి దేవాలయాన్ని ఆధునికరించాలని ప్రహరీ గోడ నిర్మించాలని లడ్డు పోటు నిర్మించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు స్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ కిందిస్థాయి సిబ్బందికి వెంటనే ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవాలయంలో తొలగించిన 16 మంది ఉద్యోగస్తులను విధుల్లోకి తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us