కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పోర్ట్ వారి సహకారంతో జాతీయ క్రీడలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 10 పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఇట్టి పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ఉపయోగమన్నారు. మానసిక ఉల్లాసానికే క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు.