రాజంపేట మన్నూరు తోట కళ్యాణమండపం వద్ద బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది ఆటో స్కూటీ కొని బలిజపల్లికి చెందిన నాగేంద్ర 27 సంవత్సరాలు అక్కడే మృతి చెందాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.