Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూల్ నగరంలో శివలీల అనే మహిళను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

India | Sep 1, 2025
కర్నూలు నగరంలోని గణేష్ నగర్ లో ఉన్న సాయి వైభవం అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న శివలీల అనే 80 సంవత్సరాల వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో శివ లీల ఒంటరిగా ఉన్న సమయాన్ని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి వెళ్లి హత్య చేసి ఆమె మెడలో ఉన్న నగలు నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.‌ శివ లీల రక్తపు మరకలతో ఉన్న ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us