Download Now Banner

This browser does not support the video element.

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు, పలు సేవల ద్వారా చేకూరిన రూ.6,50,102 ఆదాయం

India | Aug 31, 2025
అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం స్వామి వారిని మేళ తాళాలతో, బాజా బజంత్రీలతో మూషిక వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వామి వారికి పలు సేవల ద్వారా రూ.6,50,102 ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమీషనర్ వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us