Download Now Banner

This browser does not support the video element.

నారాయణ్​ఖేడ్: ఎన్కెమూరిలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు: నలుగురిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ దుర్గారెడ్డి

Narayankhed, Sangareddy | Aug 24, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ కంగ్టి మండల పరిధిలోని ఎన్కెమూరి లో ఆదివారం ఎస్సై దుర్గా రెడ్డి తనిఖీలు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు పేకాట ఆడుతుండడంతో నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మరి వద్ద నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us