Download Now Banner

This browser does not support the video element.

కలెక్టర్ కార్యాలయంలో టంగుటూరి జయంతి వేడుకలు నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక

Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక హాజరై టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పని చేశారని కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో బ్రిటిష్ తుపాకీకి ఎదురునిలిచి గుండె చూపిన ధైర్యశీలి అని అన్నారు. అకుంఠిత ధైర్యసాహసాలకు అసమాన ప్రతిభకు నిదర్శనమన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us