Download Now Banner

This browser does not support the video element.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ పై ఎంటెక్ విద్యార్థి కత్తితో దాడి ఘటన పై డీఎస్పీ ప్రసాద్ ప్రెస్ మీట్

Eluru Urban, Eluru | Sep 8, 2025
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్ గోపాలరాజుపై ఎంటెక్ విద్యార్థి వినయ్ పురుషోత్తం కత్తితో దాడి చేశాడని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సోమవారం నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us