కాకినాడ జిల్లా రేఖవాణిపాలెం నుంచి డిపోలవరం వెళ్లే రహదారి గోతులు మయంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. అతి భారీగోతులు పడటంతో వాహన చోదుకులు ఇబ్బందులు పడుతున్నామంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు..సంబంధించిన అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలంటూ వారు కోరుతున్నారు