Download Now Banner

This browser does not support the video element.

నంద్యాలలో ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం వేలం వాయిదా ఈఓ రామానుజన్

Nandyal Urban, Nandyal | Sep 2, 2025
నంద్యాల ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపానికి ఈనెల 4వ తేదీ జరగాల్సిన వేలం వాయిదా పడిందని కార్యనిర్వహణ అధికారి రామానుజన్ మంగళవారం తెలిపారు. అయితే, డెకరేషన్, సప్లయర్స్ కోసం రెండు రూముల వేలం యథావిధిగా ఈనెల 4న నిర్వహించబడుతుందని చెప్పారు. దేవదాయ శాఖ కమిషన్ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే కళ్యాణమండపం ప్రధాన వేలం జరుగుతుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us