Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి: డిఎస్పి ఎన్.లింగయ్య

Narayanpet, Narayanpet | Sep 4, 2025
గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేవరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట డిఎస్పి ఎన్.లింగయ్య అన్నారు. గురువారం 4 గం సమయంలో ఉట్కూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులకు సిబ్బందికి డిఎస్పి భద్రతాపరమైన పలు సూచనలు చేశారు. ఉట్కూరు గణేష్ మార్గ్ రూట్ లో మొత్తం 28 అధునాతన సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us