Download Now Banner

This browser does not support the video element.

బోరెడ్డిగారిపల్లిలో పండుగ రోజే ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Rayachoti, Annamayya | Aug 27, 2025
రాష్ట్ర ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆకాంక్షించారు.బుధువారం తన స్వగ్రామం బోరెడ్డిగారిపల్లిలో పండుగ రోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని, మంత్రిని దుశాలావళి, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు
Read More News
T & CPrivacy PolicyContact Us