Download Now Banner

This browser does not support the video element.

బాల్కొండ: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలోసైబర్ క్రైం,ఆన్లైన్ మోసలపై అవగాహన కార్యక్రమం

Balkonda, Nizamabad | Jul 19, 2025
బాల్కొండ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాలలో సైబర్ క్రైం,ఆన్లైన్ మోసలపైవిద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్సై నరేష్ తెలిపారు, ఇట్టి కార్యక్రమంలో సైబర్ క్రైమ్ లో భాగంగా ఓటిపి ఫ్రాడ్స్ డిజిటల్ అరెస్ట్ ఫిషింగ్ మరియు ఈ కామర్స్ మోసాలు పై అవగాహన కల్పించడంతోపాటు ప్రస్తుతం సమాజంలో ఉన్న అమ్మాయిలకు సోషల్ మీడి యా వల్ల వచ్చే నష్టాలు మరియు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు తగిన సూచనలు చేయడం జరిగింది
Read More News
T & CPrivacy PolicyContact Us