Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: ఆస్పరి నూతన సొసైటీ సీఈవోగా నరసింహులు బాధ్యతలు

Alur, Kurnool | Sep 8, 2025
ఆస్పరి సొసైటీ సీఈవోగా నరసింహులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల యువనాయకులు సతీష్కుమార్, మేకల రంగనాథ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఆయనను సన్మానించారు. రైతులకు సకాలంలో లోన్లు అందించి, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని నరసింహులు తెలిపారు. కార్యక్రమంలో మారేశ్, మహేష్, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us