Download Now Banner

This browser does not support the video element.

గాజువాక: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విజయవాడలో సమావేశమైన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు

Gajuwaka, Visakhapatnam | Sep 12, 2025
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో 44 విభాగాలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించండి వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విజయవాడలోని ఎంబి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి, సిఐటియు నాయకులు సిహెచ్ నర్సింగ్ రావు, సిపిఐ నాయకులు రామకృష్ణ, సిపిఎం నాయకులు వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us