Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేస్తా: మన్సూరాబాద్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Aug 24, 2025
మనసురాబాద్ డివిజన్లోని జడ్జెస్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్, పార్కును ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాభివృద్ధికి ఇలాంటి సదుపాయాలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కాలనీవాసులు పార్కు ఓపెన్ జీమ్ ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us