Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వంద పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ కారే లు విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు