Download Now Banner

This browser does not support the video element.

ఓఎన్జీసీ రైతుల ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి: పాసర్లపూడి లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

India | Aug 26, 2025
మామిడికుదురు మండలం, పాసర్లపూడిలో పాడైపోయిన పంట పొలాలను ఓఎన్జీసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. ఓఎన్జీసీ కార్యకలాపాల నిర్వహణకు ఏర్పాటు చేసిన రోడ్ల నిర్మాణం వల్ల పంట పొలాలు పాడైపోయాయని మూడు పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. కొబ్బరి తోటలు కూడా దెబ్బతిన్నాయని వాటికి కూడా పరిహారం అందించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us