Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: GST స్లాబ్ రేట్లు తగ్గించినందుకు సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు, ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం

Sangareddy, Sangareddy | Sep 5, 2025
సంగారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించినందుకు సంబరాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ తగ్గింపు పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కసినివాసు, నాగరాజు, ద్వారకా రవి, మీనా గౌడ్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us