Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద ఎండబెట్ల అలుగులో కొట్టుకుపోయిన బైక్, వ్యక్తికి గాయాలు

Nagarkurnool, Nagarkurnool | Aug 26, 2025
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం ట్యాంక్బండ్ ఎండబెట్ల సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఓ బైక్ ప్రమాదవశాత్తు అలుగునీటిలో పడిపోయింది కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us