Download Now Banner

This browser does not support the video element.

చేబ్రోలులోని తల్లాపురం మలుపువద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా, డ్రైవర్ మృతి

Eluru Urban, Eluru | Sep 1, 2025
ఉంగుటూరు మండలం చేబ్రోలు సమీపంలో తల్లాపురం మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో, నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన సింగులూరి రామకృష్ణ అనే ట్రాక్టర్ డ్రైవర్ నీటిలో కూరుకుపోయి మృతిచెందాడు. రామకృష్ణ చేపల మేత వేసుకుని గుండుగోలను వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us