సూర్యాపేట జిల్లా కోదాడ లో పశువుల కొవ్వు నుంచి నూనె తయారు చేసిన నూనెను కోదాడ పోలీసులు పట్టుకున్నారు. 45 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాము తెలిపారు. షేక్. యాదల్ అనే వ్యక్తి మటన్ దుకాణం నడుపుతు నూనె తయారు చేసి హైదరాబాదు లో అమ్మేందుకు ఇంట్లో డంపు చేయగా పట్టుకున్నామన్నారు.