Download Now Banner

This browser does not support the video element.

ఒక్క రోజులో నే డ్రంక్ & డ్రైవ్ కేసుల్లో 11.50 లక్షల జరిమానా చెల్లించిన 115 మంది వాహనదారులు జిల్లా SP వకుల్ జిందాల్

Vizianagaram Urban, Vizianagaram | Sep 12, 2025
మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన 115 మంది వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి విధించారన.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సెప్టెంబరు 12న తెలిపారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సిఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 115 కేసులు నమోదు చేసి, విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా,మెజిస్ట్రేట్ ఎం.ఎఎస్. హెచ్.ఆర్.తేజ చక్రవర్తి
Read More News
T & CPrivacy PolicyContact Us