Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు: హెల్మెట్ వాడకంపై నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టిన ట్రాఫిక్ పోలీసు, ఇరిగేషన్ డిఈవో కార్యాలయ సిబ్బంది అధికారులు

Chittoor, Chittoor | Dec 19, 2024
ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించాలంటూ తమ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఇరిగేషన్, శాఖ అధికారులు,ట్రాఫిక్ పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, డిఈఓ కార్యాలయంలోని ఉద్యోగస్తులు సమన్వయంతో హెల్మెట్ వాడకంపై అవగాహన ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల చిత్తూరు పరిసరాల ప్రాంతాల్లో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మరణాలు సైతం సంభవిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు తమ గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us