Download Now Banner

This browser does not support the video element.

ఘంటావారిపాలెం చెక్ పోస్ట్ వద్ద టిప్పర్ ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి

Vinukonda, Palnadu | Sep 8, 2025
పల్నాడు జిల్లా,శావల్యాపురంలో సోమవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. మండలంలోని ఘంటవారిపాలేం చెక్ పోస్టు వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us