Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: బుచ్చిలో పలువురు టీడీపీలో చేరిక.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

Kovur, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాంబాపురానికి చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు. మాగుంట లేఔట్ లోని వీపీఆర్ నివాసంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. కొత్త, పాత నాయకులు పార్టీ కోసం పనిచేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us