Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: శ్రీకాకుళం రైలు ప్రయాణికులకు శుభవార్త తెలిపిన రైల్వే అధికారులు

Srikakulam, Srikakulam | Sep 10, 2025
రైల్వే అధికారులు హైదరాబాద్ టు భువనేశ్వర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను నవంబర్ 25 వరకు పొడిగించినట్లు బుధవారం సాయంత్రం అధికారులు తెలిపారు. సున్న ఏడు ఒకటి ఆరు ఐదు హైదరాబాద్ టు భువనేశ్వర్ రైలు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ప్రతి మంగళవారం, సున్నా ఏడు ఒకటి ఆరు ఆరు భువనేశ్వర్ టు హైదరాబాద్ రైలు బుధవారం నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించారు.. ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రాజమండ్రి అనకాపల్లి విజయనగరం వంటి స్టేషన్లలో ఆగుతాయి..
Read More News
T & CPrivacy PolicyContact Us