Download Now Banner

This browser does not support the video element.

మార్కాపురం: రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాల్చిన బిజెపి నాయకుల పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఐ కి వినతి

India | Sep 3, 2025
జిల్లా మార్కాపురం పట్టణంలోని సిఐ కార్యాలయం నందు పార్లమెంటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని పెట్రోలు పోసి కాల్చి నిరసన తెలిపిన బిజెపి నాయకుల పై కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ వినతి పత్రం అందజేశారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి భారత రాజ్యాంగం ఒక క్యాబినెట్ మంత్రి హోదా కలిగినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాలుస్తూ కాళ్లతో తొక్కుతూ ఇలాంటి అఘైత్యానికి పాల్పడినటువంటి బిజెపి నాయకులు పై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిఐని కోరినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us