Install App
venkata7134
This browser does not support the video element.
ఎరువుల లభ్యతపై గ్రామాలలో సుడిగాలి పర్యటన చేసి రైతులకు భరోసా కల్పించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Mylavaram, NTR | Sep 7, 2025
ఎరువుల లభ్యతపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మైలవరం నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాలలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పలు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి వారికి భరోసా కల్పించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!