Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయసముద్రం మండల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వీఆర్వో కుమారస్వామి పై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి

Singanamala, Anantapur | Sep 8, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వీఆర్వో కుమారస్వామి పై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు సోమవారం ఉదయం 11 50 నిమిషాల సమయంలోగంటలకు మీడియా సమస్య నిర్వహించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us