Download Now Banner

This browser does not support the video element.

తోటపల్లి కెనాల్ లో బహిర్భూమికి వెళ్లిన వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి: సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

Vizianagaram Urban, Vizianagaram | Aug 22, 2025
తోటపల్లి కెనాల్ లో కవిరాయిని వలస వద్ద శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్ళిన జమ్ములమడుగు శంకరరావు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడు తెర్లాం మండలం సింగి రెడ్డివలస గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కెనాల్ లో జారిపడి మృతి చెందిన శంకరరావు మృతదేహాన్ని వెలికి తీయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us