Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సీపీఎస్ విధానం రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం: యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు

Sangareddy, Sangareddy | Aug 31, 2025
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు తెలిపారు. సంగారెడ్డిలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) కు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us