తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఎదులచెరువు గ్రామంలో ఓ నివాస గృహంలో పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. సుమారు ఎనిమిది మంది పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని వీరితో పాటు ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.30,500 వేల నాగతును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.