Download Now Banner

This browser does not support the video element.

మురమళ్ళ వీరేశ్వర స్వామి వారి ఆలయాన్ని పరిశీలించిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు

Mummidivaram, Konaseema | Sep 10, 2025
నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సందర్శించారు. రూ 4 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునః నిర్మాణానికి ప్రతిపాదనల నేపథ్యంలో భాగంగా ఆలయాన్ని పరిశీలించారు. డిప్యూటీ స్థపతి తయారు చేసిన ప్లాన్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అందించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us