Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

Nagarkurnool, Nagarkurnool | Sep 3, 2025
విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us