Install App
rudra.123
This browser does not support the video element.
నాగర్ కర్నూల్: విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
Nagarkurnool, Nagarkurnool | Sep 3, 2025
విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!