Download Now Banner

This browser does not support the video element.

పెందుర్తి: వ్యక్తి కనిపించట్లేదని పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Pendurthi, Visakhapatnam | Aug 21, 2025
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్దండ రావు రాజశేఖర్, కనిపించడం లేదని తండ్రిచంద్రశేఖరరావు, పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మే 25. తారీఖున ఇంటి నుండి బయటకు వెళ్లి, ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఈ విషయమై అతని తండ్రి పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసామని గురువారం మీడియాకి వివరాలు తెలిపారు పెందుర్తి పోలీసులుఆయన ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గమనించిన వారు వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్ తెలపవలసిందిగా కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us