Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: ఆర్డిటి సంస్థ డైరెక్టర్ మంచో ఫెర్రర్ ను కలిసి ఎఫ్ సి ఆర్ ఏ పై చర్చించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి

India | Sep 23, 2025
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో పర్యటించారు. నగరంలోని RDT కార్యాలయంలో డైరెక్టర్ మంచో ఫెరర్రను కలిశారు. కేంద్ర ప్రభుత్వం FCRA రెన్యువల్ చేయకపోవడంపై చర్చించారు. జిల్లాకు కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి వెంటనే రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందని జేసీ అభిప్రాయపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us