Download Now Banner

This browser does not support the video element.

నిడమానూరు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం

Machilipatnam South, Krishna | Aug 24, 2025
గన్నవరం పరిధిలోని నిడమానూరు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న చర్చి ఫాదర్ను బుల్లెట్ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఫాదర్ దుర్మరణం చెందగా, బైక్పై ఉన్న వ్యక్తికి రెండు చేతులు విరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us