Download Now Banner

This browser does not support the video element.

బాలానగర్: బాల్ నగర్ దగ్గర ప్రమాదవశాత్తు వృద్ధురాలు రైలులో నుంచి పడి మృతి కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు

Balanagar, Medchal Malkajgiri | May 18, 2024
హైదరాబాద్ నుండి మహబూబ్నగర్ కు వస్తున్న రైల్లో ప్రయాణిస్తున్న వృద్ధురాలు బాలనగర్ సమీపానికి వచ్చేసరికి ఒక్కసారిగా రైలు నుంచి పడి మృతి చెందింది .ఈ మేరకు రైల్వే పోలీసుల సమాచారం అందుకొని చనిపోయిన వృద్ధురాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని రైల్వే ఏ ఎస్సై సయ్యద్ తెలిపారు. దాదాపు 65 నుంచి 68 వరకు మృతురాలి వయసు ఉండొచ్చని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us