Download Now Banner

This browser does not support the video element.

కూటమి ప్రభుత్వంకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకనే వైకాపా దుష్ప్రచారం : టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి

Chittoor Urban, Chittoor | Aug 24, 2025
కూటమి ప్రభుత్వం కు వస్తున్న ప్రజాధరణ చూసి తట్టుకోలేకనే వైకాపా దుష్ప్రచారాలు చేస్తోందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటిల సురేంద్ర కుమార్ అన్నారు ఆదివారం చిత్తూరు పార్టి కార్యాలయం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వర్షాలు అప్పుడు అమరావతి మునిగిపోయింది అని తప్పుడు ప్రచారాలకు దిగారని 4. 5 లక్షలు పెన్షన్లు రద్దు చేసేసారంటూ అంగవైకల్యం ఉన్న వారి పెన్షన్లు రద్దు చేసేసారు అని తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని సైడ్ ఆర్టిస్టులు ఫేక్ ఆర్టిస్టులు ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us