అనంతపుర నగరంలోని కత్తితో దాడి చేసిన వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను సూచించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్. మంగళవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాల సమయం లో హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. మెరుగైన బయట మన్నించాలని డాక్టర్లను సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.